పిక్ ఆఫ్ ద డే: ఇండియా మ్యాప్ ఆకారంలో మొక్కలు

Published : Aug 15, 2019, 11:35 AM ISTUpdated : Aug 15, 2019, 12:55 PM IST
పిక్ ఆఫ్ ద డే:  ఇండియా మ్యాప్ ఆకారంలో మొక్కలు

సారాంశం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మేడ్చల్ జిల్లాలో అటవీ శాఖ ఉద్యోగులు వినూత్నంగా నర్సరీని అలంకరించారు.


మేడ్చల్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగానే  తెలంగాణ రాష్ట్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో ఓ నర్సరీలో ఇండియా మ్యాప్ ఆకారంలో మొక్కలను అమర్చి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొన్నారు.

మేడ్చల్ జిల్లాలోని ఘట్ ‌కేశ్వర్ మండలంలోని ఏదులాబాద్‌ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీ ఉంది.ఈ నర్సరీలో ఇండియా మ్యాప్ ఆకారంలో మొక్కలను అమర్చారు.

ఈ నర్సరీలో పనిచేసే సిబ్బంది ఈ రకంగా ఇండిపెండెన్స్ డే ఉత్సవాలను జరుపుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్