పవన్ కల్యాణ్ పై ఒత్తిడి: తెలంగాణలో 40 సీట్లపై గురి

Published : Oct 09, 2018, 02:55 PM IST
పవన్ కల్యాణ్ పై ఒత్తిడి: తెలంగాణలో 40 సీట్లపై గురి

సారాంశం

ఇప్పటికే తెలంగాణ నేతలు, కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను కలిశారు తెలంగాణలో పోటీ చేయాలని వారు ఆయనను కోరారు. త్వరలో క్లారిటీ ఇస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ ఒత్తిడి తగ్గడం లేదు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పార్టీని పోటీకి దించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. జనసేన తెలంగాణ నాయకులు పవన్ కల్యాణ్ పై ఆ ఒత్తిడి పెడుతున్నారు. తెలంగాణలో పోటీ చేసే విషయంపై ఆయన మాత్రం ఇప్పటి వరకు ఏ విషయమూ చెప్పలేదు.

తెలంగాణలో కనీసం 40 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని తెలంగాణ నాయకులు తమ నేత పవన్ కల్యాణ్ ను కోరుతున్నారు. తెలంగాణలో పోటీ చేసే విషయంపై పవన్ కల్యాణ్ ఈ నెల 16వ తేదీన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే తెలంగాణ నేతలు, కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను కలిశారు తెలంగాణలో పోటీ చేయాలని వారు ఆయనను కోరారు. త్వరలో క్లారిటీ ఇస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ ఒత్తిడి తగ్గడం లేదు.

PREV
click me!

Recommended Stories

Viral Video : చేతిలో టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వే... ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం