కేసీఆర్ మళ్ళీ తెలంగాణకు సీఎం కావాలని కుత్బుళ్లపూర్ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ నుండి కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ ల ఆధ్వర్యంలో దాదాపు 40 మంది కార్యకర్తలు శ్రీశైలం వరకు పాదయాత్ర గా బయలుదేరారు .
కేసీఆర్ మళ్ళీ తెలంగాణకు సీఎం కావాలని కుత్బుళ్లపూర్ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ నుండి కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ ల ఆధ్వర్యంలో దాదాపు 40 మంది కార్యకర్తలు శ్రీశైలం వరకు పాదయాత్ర గా బయలుదేరారు .
ఈ పాదయాత్ర ను మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎం ఎల్ ఏ వివేకానంద లు జండా ఊపి ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని పాదయాత్ర చేయడం అభినందనీయం అన్నారు. సీఎం గా మళ్ళీ కేసీఆర్ కావడం ఖాయం అన్నరు మేయర్.