కరీంనగర్‌లో అపార్ట్‌మెంట్‌ గోడ కూలి ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

Published : May 10, 2019, 04:33 PM IST
కరీంనగర్‌లో అపార్ట్‌మెంట్‌ గోడ కూలి ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

సారాంశం

కరీంనగర్ జిల్లా ఆశోక్‌ నగర్‌లో  అపార్ట్‌మెంట్‌లో  నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఒకరి మృతి చెందారు.ఆరుగురు తీవ్ర గాయపడ్డారు.

కరీంనగర్ జిల్లా ఆశోక్‌ నగర్‌లో  అపార్ట్‌మెంట్‌లో  నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఒకరి మృతి చెందారు.ఆరుగురు తీవ్ర గాయపడ్డారు.

ఆశోక్‌నగర్‌లో అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. ఈ సమయంలో అపార్ట్‌మెంట్ గోడ శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ గోడ కూలడంతో ఒకరి అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ఆరుగురు  తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్