ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కాన్వాయ్.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ మంత్రి ఎర్రబెల్లి

Siva Kodati |  
Published : Aug 06, 2021, 05:10 PM IST
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కాన్వాయ్.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ మంత్రి ఎర్రబెల్లి

సారాంశం

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎర్రబెల్లి కారు పూర్తిగా ధ్వంసమైంది. 

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎర్రబెల్లి కారు పూర్తిగా ధ్వంసమైంది. మంత్రి కారుకి ట్రాక్టర్ దమ్ము చక్రాలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వెలిశాల- కొడకండ్ల మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Yoga Day: ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రిలో ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్స‌వం
Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు ఇక చెక్‌.. హైద‌రాబాద్‌లో భూగ‌ర్భంలో రోడ్ల నిర్మాణం