బోయిన్‌పల్లిలో విషాదం : తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. భార్య, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య

Siva Kodati |  
Published : Jun 13, 2023, 07:31 PM IST
బోయిన్‌పల్లిలో విషాదం : తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. భార్య, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను తల్లి విజయలక్ష్మీ, కూతుళ్లు చంద్రకళ, సౌజన్యలుగా గుర్తించారు.

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. బోయిన్‌పల్లిలోని ఓ ఇంట్లో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవలే తండ్రి చనిపోయాడన్న మనస్తాపంతో వీరు బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతులను తల్లి విజయలక్ష్మీ, కూతుళ్లు చంద్రకళ, సౌజన్యలుగా గుర్తించారు. వీరి మరణంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu