ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, రైతుల ఇబ్బందులపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ముందు వడ్లు పోసి నిరసన తెలుపుతూ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.