జగిత్యాల: బైక్‌పై తిరుగుతూ.. అధికారులకు సూచనలు చేస్తూ ఎమ్మెల్యే సంజయ్ వినూత్నం

Siva Kodati |  
Published : Aug 28, 2021, 05:10 PM IST
జగిత్యాల: బైక్‌పై తిరుగుతూ.. అధికారులకు సూచనలు చేస్తూ ఎమ్మెల్యే సంజయ్ వినూత్నం

సారాంశం

జగిత్యాల జిల్లా కేంద్రంలో బైక్‌పై తిరుగుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్త బస్ స్టాండ్ , బైపాస్ రోడ్ మీదుగా మోతె, గొల్లపల్లి స్మశానవాటిక పనులను పరిశీలించారు

జగిత్యాల జిల్లా కేంద్రంలో బైక్‌పై తిరుగుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్త బస్ స్టాండ్ , బైపాస్ రోడ్ మీదుగా మోతె, గొల్లపల్లి స్మశానవాటిక పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిదులు 3 కోట్లతో గొల్లపల్లి, మోతే,స్మశానవాటికలో ఈ అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చుక్క నవీన్, అల్లె గంగసాగర్, క్యాదాసు నవీన్, డీఈలు ప్రసాద్, భద్రు, ఏఈలు శ్రవణ్, చరణ్, నాయకులు భోగ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu