హయత్‌నగర్‌లో హిజాబ్ వివాదం.. విద్యార్థిని ఇంటికి పంపిన స్కూల్ యాజమాన్యం.. కేసు నమోదు..

Published : Jun 24, 2023, 12:11 PM IST
హయత్‌నగర్‌లో హిజాబ్ వివాదం.. విద్యార్థిని ఇంటికి పంపిన స్కూల్ యాజమాన్యం.. కేసు నమోదు..

సారాంశం

హైదరాబాద్ హయత్‌నగర్‌లో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే హయత్‌నగర్‌లోని జీ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్ హయత్‌నగర్‌లో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే హయత్‌నగర్‌లోని జీ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖానికి స్కార్ఫ్‌తో వచ్చిందని విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ఆమెను ఇంటింకి పంపింది. అయితే ఇందుకు సంబంధించి బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థిని స్టేట్‌మెంట్ ఆధారంగా స్కూల్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు తెలుగు న్యూస్  చానల్ రిపోర్టు చేసింది. ఇక, బాధిత విద్యార్థిని హయత్‌నగర్ కోర్టు న్యాయమూర్తి కూతురు అని సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu