పోడు భూముల వివాదం.. భద్రాద్రి జిల్లాలో ఆదివాసీలు, పోలీసులకు మధ్య ఘర్షణ

Siva Kodati |  
Published : Aug 16, 2022, 06:34 PM IST
పోడు భూముల వివాదం.. భద్రాద్రి జిల్లాలో ఆదివాసీలు, పోలీసులకు మధ్య ఘర్షణ

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో ఆదివాసీలు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ మహిళలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో ఆదివాసీలు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ మహిళలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. మహిళలపై మగ పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్