మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం..

Published : Jul 03, 2022, 04:34 PM IST
మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం..

సారాంశం

తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్‌పేట సమీపంలో రాగానే కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం నుంచి సుఖేందర్‌రెడ్డి క్షేమంగా బయటపడినట్టుగా సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకొండి.. ఇక వర్షాలు షురూ కాబోతున్నాయి, ఎప్పట్నుంచో తెలుసా?
Telangana Niagara: తెలంగాణలో నయాగరా జలపాతం.. వీకెండ్ ట్రిప్ కోసం బెస్ట్ ప్లేస్.. రూట్ మ్యాప్, ఫుల్ డీటెయిల్స్ ఇవే !