అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Published : Jul 08, 2023, 07:42 AM IST
అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

సారాంశం

అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి  చెందారు. 

అదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల గండి వద్ద జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్