అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Published : Jul 08, 2023, 07:42 AM IST
అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

సారాంశం

అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి  చెందారు. 

అదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల గండి వద్ద జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!
KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu