అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Published : Jul 08, 2023, 07:42 AM IST
అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

సారాంశం

అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి  చెందారు. 

అదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల గండి వద్ద జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Summer Holidays Extended : ఈ నెలంతా వేసవి సెలవులే.. జూలై ఫస్ట్ కే స్కూల్స్ రీఓపెన్