సీతక్కకు దక్కని ఆహ్వానం.. ఎమ్మెల్యే గండ్రకు చేదు అనుభవం: చస్తానంటూ రైతు బెదిరింపులు

Siva Kodati |  
Published : Apr 10, 2021, 04:24 PM IST
సీతక్కకు దక్కని ఆహ్వానం.. ఎమ్మెల్యే గండ్రకు చేదు అనుభవం: చస్తానంటూ రైతు బెదిరింపులు

సారాంశం

ములుగు జిల్లా గణపురంలో ఉద్రిక్తత నెలకొంది. గణసముద్రంలోని నీటి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే సీతక్కను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించకపోవడంపై రైతులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ములుగు జిల్లా గణపురంలో ఉద్రిక్తత నెలకొంది. గణసముద్రంలోని నీటి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే సీతక్కను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించకపోవడంపై రైతులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెనాల్ వద్దకు భారీగా చేరుకుని ఎమ్మెల్యే గండ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గండ్ర నీరు విడుదల చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు బెదిరించాడు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana: బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. అస‌లు కార‌ణం అదేనా.? కాంగ్రెస్ వాద‌న ఏంటంటే
Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu