తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు ఆఫీసు దగ్గర ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు ఆఫీసు దగ్గర ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేపింది. ఇబ్రహీంపట్నానికి చెందిన ఐలేష్ కుటుంబం భూ వివాదంలో తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే నేడు సీఎం క్యాంప్ ఆఫీసుకి వచ్చి కిరోసిన్ పోసుకుని వారు ఆత్మహత్యకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందిని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. వెంటనే ఐలేష్ కుటుంబాన్ని పంజాగుట్ట పీఎస్కు తరలించారు.