కొడంగల్ లో మెురాయించిన ఈవీఎంలు

Published : Dec 07, 2018, 07:52 AM IST
కొడంగల్ లో మెురాయించిన ఈవీఎంలు

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర నియోజకవర్గం కొడంగల్. ఈ ఎన్నికల్లో కొడంగల్ పోలింగ్ సరళిపై సర్వత్రా ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యకేంద్రం అయిన కొడంగల్ లో ఈవీఎంలు మెురాయించాయి. 

కొడంగల్: తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర నియోజకవర్గం కొడంగల్. ఈ ఎన్నికల్లో కొడంగల్ పోలింగ్ సరళిపై సర్వత్రా ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యకేంద్రం అయిన కొడంగల్ లో ఈవీఎంలు మెురాయించాయి. 

దీంతో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఎన్నికలు 20 నిమిషాలు ఆలస్యంగా మెుదలైంది. ఆ తర్వాత ప్రారంభమైనా మళ్లీ కాసేపటికే మెురాయించాయి. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు మెరాయిస్తున్నాయి. దీంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu