జస్‌మై ల్యాబ్స్ డైరెక్టర్ నిశ్చల్ శెట్టి, సమీర్ మాత్రేలకు ఈడీ నోటీసులు

By Siva KodatiFirst Published Aug 4, 2022, 2:47 PM IST
Highlights

జస్‌మై ల్యాబ్స్ డైరెక్టర్ నిశ్చల్ శెట్టి, సమీర్ మాత్రేలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. లోన్ యాప్స్ నిధులను విదేశాలకు క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ చేసినట్లుగా ఈడీ గుర్తించింది. 

జస్‌మై ల్యాబ్స్ డైరెక్టర్ నిశ్చల్ శెట్టి, సమీర్ మాత్రేలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. లోన్ యాప్స్ నిధులను విదేశాలకు క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ చేసినట్లుగా ఈడీ గుర్తించింది. లోన్ యాప్స్ వ్యవహారంలో నోటీసులు ఇచ్చి సోదాలు చేస్తోంది ఈడీ. బిట్‌కాయిన్, లిట్ కాయిన్, రిపుల్ వంటి డిజిటల్ కరెన్సీల్లో ట్రేడింగ్ చేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!