తెలంగాణ: రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస

Siva Kodati |  
Published : Aug 04, 2021, 04:11 PM IST
తెలంగాణ: రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస

సారాంశం

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిట్టాపూర్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిట్టాపూర్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. రెండు గ్రూపులుగా  విడిపోయిన కాంగ్రెస్ నేతలు పరస్పరం ధూషించుకున్నారు. అభిషేక్‌ రెడ్డి, నిరంజన్ రెడ్డి పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం