కాంగ్రెస్‌కు షాక్... టీఆర్ఎస్‌లో చేరిన ఓయూ నేత రాజారామ్ యాదవ్ (వీడియో)

sivanagaprasad kodati |  
Published : Dec 04, 2018, 09:41 AM IST
కాంగ్రెస్‌కు షాక్... టీఆర్ఎస్‌లో చేరిన ఓయూ నేత రాజారామ్ యాదవ్ (వీడియో)

సారాంశం

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. 

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఐక్యకార్యాచరణ సమితిలో రాజారామ్ క్రియాశీలకంగా పనిచేశారు.  

"

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu