ఖమ్మం లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు.. కేసీఆర్ సంచలన ప్రకటన

Siva Kodati |  
Published : Nov 01, 2023, 08:36 PM IST
ఖమ్మం లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు.. కేసీఆర్ సంచలన ప్రకటన

సారాంశం

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధిని ముందే ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ . లోక్‌సభ ఎన్నికలకు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా.. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించారు. 

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధిని ముందే ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా.. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించారు. ప్రజలందరి ఆశీస్సులతో నామా నాగేశ్వరరావు లోక్‌సభలో అడుగుపెడతారని కేసీఆర్ ఆకాంక్షించారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu