ఖమ్మం లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు.. కేసీఆర్ సంచలన ప్రకటన

Siva Kodati |  
Published : Nov 01, 2023, 08:36 PM IST
ఖమ్మం లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు.. కేసీఆర్ సంచలన ప్రకటన

సారాంశం

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధిని ముందే ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ . లోక్‌సభ ఎన్నికలకు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా.. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించారు. 

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధిని ముందే ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా.. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించారు. ప్రజలందరి ఆశీస్సులతో నామా నాగేశ్వరరావు లోక్‌సభలో అడుగుపెడతారని కేసీఆర్ ఆకాంక్షించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు