ఖమ్మం లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు.. కేసీఆర్ సంచలన ప్రకటన

Siva Kodati |  
Published : Nov 01, 2023, 08:36 PM IST
ఖమ్మం లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు.. కేసీఆర్ సంచలన ప్రకటన

సారాంశం

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధిని ముందే ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ . లోక్‌సభ ఎన్నికలకు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా.. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించారు. 

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధిని ముందే ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా.. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించారు. ప్రజలందరి ఆశీస్సులతో నామా నాగేశ్వరరావు లోక్‌సభలో అడుగుపెడతారని కేసీఆర్ ఆకాంక్షించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu