మైనర్ బాలికపై అత్యాచారం: 5 లక్షలు వెలకట్టిన పంచాయతీ, బాధితురాలి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Aug 26, 2020, 09:42 PM IST
మైనర్ బాలికపై అత్యాచారం: 5 లక్షలు వెలకట్టిన పంచాయతీ, బాధితురాలి ఆత్మహత్య

సారాంశం

నారాయణ పేట జిల్లాలో దారుణం జరిగింది. ఊట్కూర్ మండలం ఎర్గట్‌పల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

నారాయణ పేట జిల్లాలో దారుణం జరిగింది. ఊట్కూర్ మండలం ఎర్గట్‌పల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

పదో తరగతి చదువుతున్న బాధితురాలి సూసైడ్‌కు పంచాయితీ పెద్దలు రూ.5 లక్షలు వెలకట్టారు. న్యాయం చేపట్టాల్సిన పోలీసులు కూడా పంచాయతీకి సహకరించారు.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..