సెక్రటేరియట్ వద్ద కారు పల్టీలు కొట్టి బీభత్సం (ఫొటో)

Published : Nov 08, 2018, 08:32 AM IST
సెక్రటేరియట్ వద్ద కారు పల్టీలు కొట్టి బీభత్సం (ఫొటో)

సారాంశం

హైదరాబాదులోని సచివాలయం సమీపంలో ఓ కారు పల్టీలు కొట్టి, బీభత్సం సృష్టించింది. అది మారుతీ రిట్జ్ కారు. మద్యం తాగి నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: హైదరాబాదులోని సచివాలయం సమీపంలో ఓ కారు పల్టీలు కొట్టి, బీభత్సం సృష్టించింది. అది మారుతీ రిట్జ్ కారు. మద్యం తాగి నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

మారుతీ రిట్జ్ కారును అతివేగంగా నడిపి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అందులో హైదరాబాద్ కోఠికి చెందిన ముగ్గురు  యువకులు ఉన్నారు. మద్యం సేవించి కారును  అతివేగంగా  నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు.

PREV
click me!

Recommended Stories

Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu