సెక్రటేరియట్ వద్ద కారు పల్టీలు కొట్టి బీభత్సం (ఫొటో)

Published : Nov 08, 2018, 08:32 AM IST
సెక్రటేరియట్ వద్ద కారు పల్టీలు కొట్టి బీభత్సం (ఫొటో)

సారాంశం

హైదరాబాదులోని సచివాలయం సమీపంలో ఓ కారు పల్టీలు కొట్టి, బీభత్సం సృష్టించింది. అది మారుతీ రిట్జ్ కారు. మద్యం తాగి నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: హైదరాబాదులోని సచివాలయం సమీపంలో ఓ కారు పల్టీలు కొట్టి, బీభత్సం సృష్టించింది. అది మారుతీ రిట్జ్ కారు. మద్యం తాగి నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

మారుతీ రిట్జ్ కారును అతివేగంగా నడిపి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అందులో హైదరాబాద్ కోఠికి చెందిన ముగ్గురు  యువకులు ఉన్నారు. మద్యం సేవించి కారును  అతివేగంగా  నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!