పీవీ ఎక్స్‌ప్రెస్ వే ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టి, పల్టీలు కొట్టిన కారు..

Published : Jul 12, 2021, 02:52 PM IST
పీవీ ఎక్స్‌ప్రెస్ వే ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టి, పల్టీలు కొట్టిన కారు..

సారాంశం

వేగంగా వెడుతున్న కారు డివైడర్ ను డీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.

రంగారెడ్డి : రాజేంద్రనగర్ - అత్తాపూర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది. 

వేగంగా వెడుతున్న కారు డివైడర్ ను డీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.

విషయం తెలిసిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పివేశారు. ఈ ప్రమాద ఘటన మీద  రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణం అని పోలీసులు అంటున్నారు. అయితే ఈ ఘటనలో పేను ప్రమాదం  తప్పింది. కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళ  ఓ వ్యక్తి ను కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్