హైదరాబాద్ దాసారం బస్తీలో దారుణ హత్య...

Published : Oct 24, 2023, 10:52 AM IST
హైదరాబాద్ దాసారం బస్తీలో దారుణ హత్య...

సారాంశం

హైదరాబాద్ దాసారం బస్తీలో దారుణ హత్య వెలుగు చూసింది. తరుణ్ అనే రౌడీషీటర్ ను బండరాళ్లతో కొట్టి చంపారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. దాసారం బస్తీలో దారుణ హత్య జరిగింది. రౌడీషీటర్ తరుణ్ పై బండరాళ్లతో దాడి చేసిన మరో రౌడీషీటర్ షేక్ షరీఫ్ దాడి చేశాడు. దీనికి సంబంధించిన స్థానికులు రావడంతో రౌడీషీటర్ పరారయ్యాడు. స్థానికులు వెంటనే తరుణ్ ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. షేక్ షరీఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Summer Effect: తెలంగాణ లో ఈ జిల్లాలకు అలెర్ట్ రానున్న మూడు రోజుల్లో తీవ్ర వేడి | Asianet News Telugu
Job Mela 2026 : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. మే 2026 లో భారీ ఉద్యోగాల భర్తీ.. ఏరోజు, ఏ జిల్లాలో, ఎన్ని జాబ్స్..?