బ్రేకింగ్... ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు

Published : Feb 06, 2020, 07:33 AM IST
బ్రేకింగ్... ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు

సారాంశం

రైలులో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ తో నిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సికింద్రాబాద్- విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరిన కొద్ది సేపటికే అధికారులు నిలిపేశారు. రైలులో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ తో నిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.