బేగంపేట్‌కు చేరుకున్న అమిత్ షా.. నేడు నాలుగు బహిరంగ సభల్లో ప్రచారం

sivanagaprasad kodati |  
Published : Nov 25, 2018, 11:36 AM IST
బేగంపేట్‌కు చేరుకున్న అమిత్ షా.. నేడు నాలుగు బహిరంగ సభల్లో ప్రచారం

సారాంశం

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు జోరును పెంచాయి. కారు ఎవ్వరికీ అందని స్పీడులో దూసుకెళ్తుండగా, మహాకూటమి నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ కూడా అగ్రనేతలను రంగంలోకి దించుతోంది. 

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు జోరును పెంచాయి. కారు ఎవ్వరికీ అందని స్పీడులో దూసుకెళ్తుండగా, మహాకూటమి నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ కూడా అగ్రనేతలను రంగంలోకి దించుతోంది.

ఈ క్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా అమిత్ షా కొద్దిసేపటి క్రితం బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
Strong Wind Alert : వాయుగుండం కాదిది వాయు'గండం'.. ప్రచండ గాలులతో ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే