రాజేంద్రనగర్: రూ.5.50 లక్షలు లంచం డిమాండ్... ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

Siva Kodati |  
Published : Oct 21, 2021, 09:36 PM IST
రాజేంద్రనగర్: రూ.5.50 లక్షలు లంచం డిమాండ్... ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

సారాంశం

హైదరాబాద్ (hyderabaad) రాజేంద్రనగర్‌ (rajendra nagar) సబ్‌‌రిజిస్ట్రార్‌ (sub registrar) ఏసీబీ (acb raids) వలలో చిక్కారు. ఓ స్థలానికి సంబంధించి వ్యవహారంలో డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ (arshad ali) ఓ వ్యక్తిని రూ.5.50 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. 

హైదరాబాద్ (hyderabaad) రాజేంద్రనగర్‌ (rajendra nagar) సబ్‌‌రిజిస్ట్రార్‌ (sub registrar) ఏసీబీ (acb raids) వలలో చిక్కారు. గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఓ స్థలానికి సంబంధించి వ్యవహారంలో డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ (arshad ali) ఓ వ్యక్తిని రూ.5.50 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఈ మొత్తాన్ని డాక్యుమెంట్‌ రైటర్‌ వాసు ద్వారా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంకా రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రార్ ఫోన్‌లో కీలక ఆధారాలు వున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆ ఫోన్‌ను రిజిస్ట్రార్ మాయం చేశారనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు