రాజేంద్రనగర్: రూ.5.50 లక్షలు లంచం డిమాండ్... ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

Siva Kodati |  
Published : Oct 21, 2021, 09:36 PM IST
రాజేంద్రనగర్: రూ.5.50 లక్షలు లంచం డిమాండ్... ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

సారాంశం

హైదరాబాద్ (hyderabaad) రాజేంద్రనగర్‌ (rajendra nagar) సబ్‌‌రిజిస్ట్రార్‌ (sub registrar) ఏసీబీ (acb raids) వలలో చిక్కారు. ఓ స్థలానికి సంబంధించి వ్యవహారంలో డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ (arshad ali) ఓ వ్యక్తిని రూ.5.50 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. 

హైదరాబాద్ (hyderabaad) రాజేంద్రనగర్‌ (rajendra nagar) సబ్‌‌రిజిస్ట్రార్‌ (sub registrar) ఏసీబీ (acb raids) వలలో చిక్కారు. గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఓ స్థలానికి సంబంధించి వ్యవహారంలో డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ (arshad ali) ఓ వ్యక్తిని రూ.5.50 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఈ మొత్తాన్ని డాక్యుమెంట్‌ రైటర్‌ వాసు ద్వారా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంకా రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రార్ ఫోన్‌లో కీలక ఆధారాలు వున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆ ఫోన్‌ను రిజిస్ట్రార్ మాయం చేశారనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu