బ్రేకింగ్: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. వాహనంలో 15 మంది

Siva Kodati |  
Published : Oct 27, 2020, 06:12 PM IST
బ్రేకింగ్: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. వాహనంలో 15 మంది

సారాంశం

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సంగెం మండలం గవిచర్లలో ఓ ప్యాసింజర్ జీపు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన గ్రామస్తులు ఎంతో శ్రమించి 12 మందిని రక్షించగా, మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సంగెం మండలం గవిచర్లలో ఓ ప్యాసింజర్ జీపు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన గ్రామస్తులు ఎంతో శ్రమించి 12 మందిని రక్షించగా, మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.