బ్రేకింగ్: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. వాహనంలో 15 మంది

Siva Kodati |  
Published : Oct 27, 2020, 06:12 PM IST
బ్రేకింగ్: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. వాహనంలో 15 మంది

సారాంశం

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సంగెం మండలం గవిచర్లలో ఓ ప్యాసింజర్ జీపు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన గ్రామస్తులు ఎంతో శ్రమించి 12 మందిని రక్షించగా, మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సంగెం మండలం గవిచర్లలో ఓ ప్యాసింజర్ జీపు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన గ్రామస్తులు ఎంతో శ్రమించి 12 మందిని రక్షించగా, మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?