విషాదం: హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Siva Kodati |  
Published : Jul 23, 2021, 07:31 PM ISTUpdated : Jul 23, 2021, 09:17 PM IST
విషాదం: హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

సారాంశం

హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. 

హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది వరకు మరణించినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో కార్లు నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం