విషాదం: హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Siva Kodati |  
Published : Jul 23, 2021, 07:31 PM ISTUpdated : Jul 23, 2021, 09:17 PM IST
విషాదం: హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

సారాంశం

హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. 

హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది వరకు మరణించినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో కార్లు నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert: ఇక షురూ.. తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు తప్పవు
School Bandh: విద్యార్థులకు ఊహించని సెలవు.. జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్