విషాదం: హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Siva Kodati |  
Published : Jul 23, 2021, 07:31 PM ISTUpdated : Jul 23, 2021, 09:17 PM IST
విషాదం: హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

సారాంశం

హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. 

హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది వరకు మరణించినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో కార్లు నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu