మేడ్చల్ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతి, అంతా చిన్నారులే

Siva Kodati |  
Published : Nov 05, 2022, 02:59 PM IST
మేడ్చల్ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతి, అంతా చిన్నారులే

సారాంశం

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. 

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu