మేడ్చల్ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతి, అంతా చిన్నారులే

Siva Kodati |  
Published : Nov 05, 2022, 02:59 PM IST
మేడ్చల్ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతి, అంతా చిన్నారులే

సారాంశం

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. 

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu