మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు.
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.