కృష్ణా: ఆగిరిపల్లి చెరువులో శవాలుగా తేలిన ముగ్గురు చిన్నారులు

Siva Kodati |  
Published : Jun 22, 2021, 05:44 PM IST
కృష్ణా: ఆగిరిపల్లి చెరువులో శవాలుగా తేలిన ముగ్గురు చిన్నారులు

సారాంశం

కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న అదృశ్యమైన చంద్రిక, జగదీశ్, శశిక మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.   

కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న అదృశ్యమైన చంద్రిక, జగదీశ్, శశిక మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ