రాజస్థాన్‌ కథ ముగిసింది. (వీడియో)

Published : May 24, 2018, 11:09 AM IST
రాజస్థాన్‌ కథ ముగిసింది.  (వీడియో)

సారాంశం

క్వాలిఫయర్-2కు కోల్‌కతా  (వీడియో)

రాజస్థాన్‌ కథ ముగిసింది . 20 ఓవర్లు.. 170 పరుగుల లక్ష్యం.. ఓ దశలో రాజస్థాన్ జట్టు స్కోరు 109/1. గెలువాలంటే 35 బంతుల్లో 69 పరుగులు చేయాలి.కానీ ఏం లాభం. కోల్‌కతా బౌలర్ల నైపుణ్యం ముందు రాజస్థాన్ బడా హిట్టర్లందరూ దూది పింజల్లా తేలిపోయారు. 

లీగ్ దశ నుంచి నిలకడైన విజయాలు సాధిస్తున్న కోల్‌కతా నాకౌట్‌లోనూ ఆకట్టుకుంది. ఆల్‌రౌండ్ షోతో అదురగొడుతూ కీలక మ్యాచ్‌లో సత్తా చూపెట్టింది. రస్సెల్ (25 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) 

కుల్‌దీప్‌, చావ్లా రాణించడంతో రాజస్థాన్‌ను ఓడించి సన్‌రైజర్స్‌తో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఫైనల్లో ఆదివారం చెన్నైని ఢీకొంటుంది.

PREV
click me!

Recommended Stories

WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !