భారత్ కి మరో స్వర్ణం... రైఫిల్ విభాగంలో..

Published : Sep 03, 2019, 09:16 AM IST
భారత్ కి మరో స్వర్ణం... రైఫిల్ విభాగంలో..

సారాంశం

చైనాకి చెందిన కియాన్ యాంగ్- హోనన్ యు జంటను ఓడించి వీరు పతకాన్ని సాధించారు. భారత్ కి చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్- దివ్యాన్ష్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సాధించింది. 

భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ లో భారత్ సోమవారం రెండు పతకాలు సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో అపూర్వి చండేలా- దీపక్ కుమార్ జోడీ స్వర్ణం సాధించింది.

చైనాకి చెందిన కియాన్ యాంగ్- హోనన్ యు జంటను ఓడించి వీరు పతకాన్ని సాధించారు. భారత్ కి చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్- దివ్యాన్ష్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే
Fastest T20 WC Hundreds: 33 బంతుల్లోనే సెంచరీ కొట్టిన ఫిన్ అలెన్.. టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే