భారత్ కి మరో స్వర్ణం... రైఫిల్ విభాగంలో..

Published : Sep 03, 2019, 09:16 AM IST
భారత్ కి మరో స్వర్ణం... రైఫిల్ విభాగంలో..

సారాంశం

చైనాకి చెందిన కియాన్ యాంగ్- హోనన్ యు జంటను ఓడించి వీరు పతకాన్ని సాధించారు. భారత్ కి చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్- దివ్యాన్ష్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సాధించింది. 

భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ లో భారత్ సోమవారం రెండు పతకాలు సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో అపూర్వి చండేలా- దీపక్ కుమార్ జోడీ స్వర్ణం సాధించింది.

చైనాకి చెందిన కియాన్ యాంగ్- హోనన్ యు జంటను ఓడించి వీరు పతకాన్ని సాధించారు. భారత్ కి చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్- దివ్యాన్ష్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?