వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ .. నీతూకు స్వర్ణం

Siva Kodati |  
Published : Mar 25, 2023, 06:42 PM IST
వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ .. నీతూకు స్వర్ణం

సారాంశం

వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో నీతూకు బంగారు పతకం లభించింది. 48 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించింది పెట్టింది నీతూ. మంగోలియాకు చెందిన లుట్‌సాయ్‌ఖాన్‌పై నీతూ విజయం సాధించింది.

వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో నీతూకు బంగారు పతకం లభించింది. 48 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించింది పెట్టింది నీతూ. మంగోలియాకు చెందిన లుట్‌సాయ్‌ఖాన్‌పై నీతూ విజయం సాధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా
Long Jump Queen: ఇండియాకు దొరికిన కొత్త లాంగ్ జంప్ క్వీన్ ఈమెనే.. ఎవరీ ఆన్సీ సోజన్?