ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయిన మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ అందజేశారు.