జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్: ముందుగా వారికే.. కేంద్రం ప్రకటన

Siva Kodati |  
Published : Jan 09, 2021, 04:42 PM IST
జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్: ముందుగా వారికే.. కేంద్రం ప్రకటన

సారాంశం

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ముందుగా కరోనా వారియర్లుగా వున్న ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తారు. వీరంతా కలిపి సుమారు 3 కోట్ల మంది ఉంటారని అంచనా. ఆ తర్వాత 50 ఏళ్ల పైబడినవారికి, ఆతర్వాత 50 ఏళ్ల తక్కువ వయసున్న వారికి వ్యాక్సిన్ వేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

అదే జరిగిందో.. బంగారం ధర టక్కున రెండు లక్షలు..!
ఒక రాష్ట్రం పేరు మార్చ‌డానికి ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలుసా.? మీరు అస్స‌లు ఊహించ‌రు