బోద్ గయాలో చెట్టుకి ఉరివేసుకొని టూరిస్ట్ ఆత్మహత్య

Published : Nov 03, 2018, 12:30 PM IST
బోద్ గయాలో చెట్టుకి ఉరివేసుకొని టూరిస్ట్ ఆత్మహత్య

సారాంశం

అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. 

ప్రపంచంలోని పర్యాటకులు ఎక్కువగా సందర్శించే  ప్రాంతాల్లో బీహార్‌లోని బోద్‌గయా ఒకటి.  కాగా.. ఆ బోదగయాలో ఓ టూరిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. ఆ ప్రాంతం గుండా వెళ్తున్న స్థానికులు ఈ ఉదయం టూరిస్ట్ ఆత్మహత్యను గమనించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో ఓ బ్యాగు, వాటర్ బాటిల్‌ను గుర్తించారు. డైరీలోని ఫోన్ నెంబర్ల ప్రకారం మృతుడిని ఆస్ట్రేలియన్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం