తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

sivanagaprasad kodati |  
Published : Sep 30, 2018, 10:47 AM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

సారాంశం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలో ఆగివున్న లారీని కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలో ఆగివున్న లారీని కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు మహళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం