ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలోని ఆరుగురి దుర్మరణం

Siva Kodati |  
Published : May 22, 2019, 09:29 AM IST
ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలోని ఆరుగురి దుర్మరణం

సారాంశం

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?