ఉత్తర ప్రదేశ్ లో హిందువులు పూజించే ఆవులను కొందరు దుండగులు కబేళాలకు తరలిస్తున్నారని పుకార్లు వ్యాపించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ అల్లర్లు యూపీలోని బులంద్ షహర్ పట్టణంలో వ్యాపించడంతో తీవ్ర హింసకు దారితీసింది. ఈ పుకార్ల కారణంగా చెలరేగిన అల్లర్లలో పోలీస్ అధికారి బలయ్యాడు.