ఉత్తర ప్రదేశ్ లో చెలరేగిన హింస...నిరసనకారుల దాడిలో ఎస్సై మృతి (వీడియో)

By Arun Kumar PFirst Published Dec 3, 2018, 5:02 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ లో హిందువులు పూజించే ఆవులను కొందరు దుండగులు కబేళాలకు తరలిస్తున్నారని  పుకార్లు వ్యాపించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ అల్లర్లు యూపీలోని బులంద్ షహర్ పట్టణంలో వ్యాపించడంతో తీవ్ర హింసకు దారితీసింది. ఈ పుకార్ల కారణంగా చెలరేగిన అల్లర్లలో పోలీస్ అధికారి బలయ్యాడు. 
 

click me!