Nirmala Sitharaman Speech: వికసిత భారత్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ సూపర్ స్పీచ్| Asianet Telugu

Published : Jun 14, 2026, 08:48 PM IST

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నిర్వహించిన వికసిత భారత్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ మరియు బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య పాల్గొన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాలపై నాయకులు ప్రసంగించారు.