కామ్‌నగర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి, 28 మందికి గాయాలు

Published : Dec 17, 2018, 07:12 PM IST
కామ్‌నగర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి, 28 మందికి గాయాలు

సారాంశం

ముంబైలోని ఈఎస్ఐసీకామ్‌నగర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదంతో ఇద్దరు మృతి చెందారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

ముంబై: ముంబైలోని ఈఎస్ఐసీకామ్‌నగర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదంతో ఇద్దరు మృతి చెందారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

ముంబైలోని అంథేరీ ప్రాంతంలోని ఈఎస్ఐసీ కామ్‌నగర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అగ్నిప్రమాదంతో ఒకరు మృతి చెందారు. మరో  28 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో  మంటలను ఆర్పేందుకు  అధికారులు వెంటనే ఫైరింజన్లను రప్పించారు. సుమారు 10 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నారు.

అగ్ని ప్రమాదానికి గల కారణాలను  పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 47 మందిని రక్షించారు.

 


 

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే