రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం

Published : Sep 04, 2018, 10:12 AM ISTUpdated : Sep 09, 2018, 11:57 AM IST
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం

సారాంశం

రాజస్థాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. జోధ్‌పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. అయితే ప్రమాదం నుంచి పైలెట్ సురక్షింతగా బయటపడ్డాడు

రాజస్థాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. జోధ్‌పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. అయితే ప్రమాదం నుంచి పైలెట్ సురక్షింతగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు, విమానంలో మరేవరైనా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu