సిక్కుల పవిత్ర దేవాలయానికి ఎఫ్సిఆర్ఏ అనుమతి, అమిత్ షా సంతోషం

Published : Sep 10, 2020, 01:18 PM IST
సిక్కుల పవిత్ర దేవాలయానికి ఎఫ్సిఆర్ఏ అనుమతి, అమిత్ షా సంతోషం

సారాంశం

సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ మందిరానికి విదేశీ విరాళాలను స్వీకరించడానికి కేంద్ర హోమ్ శాఖా అనుమతులిచ్చింది.

సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ మందిరానికి విదేశీ విరాళాలను స్వీకరించడానికి కేంద్ర హోమ్ శాఖా అనుమతులిచ్చింది. అమృతసర్ లోని హార్మిందర్ సాహిబ్ కు  ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ ఆక్ట్ కింద విదేశీ విరాళాలను  స్వీకరించడానికి అనుమతులిచ్చింది. 

ఈ విషయాన్నీ నిన్న మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ వెల్లడించారు. హోమ్ మంత్రిత్వ శాఖ స్వర్ణ మందిరంలోని లంగర్ (ఆహారశాల) నిరంతరాయంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. 

ఇక హోమ్ మంత్రి అమిత్ షా మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలోని సిక్కులందరూ హార్మిందర్ సాహిబ్ కి నేరుగా సేవ చేసే వీలుంటుందని.... వారి బంధాలు మరింత బలపడతాయని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Indian Army: ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం.. ఇక ఆర్మీలో కూడా ఏఐ టెక్నాల‌జీ వినియోగం
Indian Air Force : చైనా, పాక్‌లకు చెక్.. భారత్ అమ్ములపొదిలొ శక్తివంతమైన అస్త్రం..!