కమల్ కు షాక్ : రూ. 11 కోట్లు సీజ్.. !!

Published : Mar 20, 2021, 12:11 PM IST
కమల్ కు షాక్ : రూ. 11 కోట్లు సీజ్.. !!

సారాంశం

అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ హాసన్ సారధ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.

అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ హాసన్ సారధ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.

కరోనా కాలంలో ప్రభుత్వం మాస్కులు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్ కు చెందిన అనితా టెక్స్ కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ. 450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ పై ఐటీ దాడులు చేయడంతో అవినీతి విషయం బట్టబయలైంది. 

అలాగే ఈ సంస్థలో రూ. 11 కోట్ల లెక్కల్లో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ. 80 కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. 

PREV
click me!

Recommended Stories

ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మ హారతి | Ujjain Jyotirlingam | Asianet News Telugu
ఉత్తరాఖండ్‌లో గ్యాస్ కొరత.. హోటల్స్ లో ఏం చేశారో చూడండి | LPG Shortage | Asianet News Telugu