కమల్ కు షాక్ : రూ. 11 కోట్లు సీజ్.. !!

Published : Mar 20, 2021, 12:11 PM IST
కమల్ కు షాక్ : రూ. 11 కోట్లు సీజ్.. !!

సారాంశం

అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ హాసన్ సారధ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.

అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ హాసన్ సారధ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.

కరోనా కాలంలో ప్రభుత్వం మాస్కులు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్ కు చెందిన అనితా టెక్స్ కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ. 450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ పై ఐటీ దాడులు చేయడంతో అవినీతి విషయం బట్టబయలైంది. 

అలాగే ఈ సంస్థలో రూ. 11 కోట్ల లెక్కల్లో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ. 80 కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?