రాజస్థాన్‌లో కూలిన ఐఎఎఫ్-21 విమానం: పైలట్ సురక్షితం

Published : Mar 08, 2019, 03:39 PM ISTUpdated : Mar 08, 2019, 04:18 PM IST
రాజస్థాన్‌లో కూలిన ఐఎఎఫ్-21 విమానం: పైలట్ సురక్షితం

సారాంశం

రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌లో మిగ్ 21 విమానం శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.  

జైపూర్: రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌లో మిగ్ 21 విమానం శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని  శోభసర్ ధాని ప్రాంతంలో  మిగ్ 21 విమానం కూలిపోయినట్టుగా బికనీర్ ఎస్పీ ప్రకటించారు. మిగ్-17 విమానం కుప్పకూలిన వారం రోజులకే ఈ విమానం కూలడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Viral Video: CBSE క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో క్యూఆర్ కోడ్‌... స్కాన్ చేసి చూడ‌గా దిమ్మ‌తిరిగే షాక్
Cylinder price: దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ల‌ స‌మ‌స్య.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న రిల‌య‌న్స్‌