రాజస్థాన్‌లో కూలిన ఐఎఎఫ్-21 విమానం: పైలట్ సురక్షితం

By narsimha lodeFirst Published Mar 8, 2019, 3:39 PM IST
Highlights

రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌లో మిగ్ 21 విమానం శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.
 

జైపూర్: రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌లో మిగ్ 21 విమానం శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని  శోభసర్ ధాని ప్రాంతంలో  మిగ్ 21 విమానం కూలిపోయినట్టుగా బికనీర్ ఎస్పీ ప్రకటించారు. మిగ్-17 విమానం కుప్పకూలిన వారం రోజులకే ఈ విమానం కూలడం గమనార్హం.

click me!