తమిళనాడులో పరువు హత్య..

Published : Jan 11, 2024, 09:22 AM IST
తమిళనాడులో పరువు హత్య..

సారాంశం

తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. 

తమిళనాడు : తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. ప్రేమవివాహం చేసుకుందని కూతురిని చంపిన తల్లితండ్రులు.పెళ్లైన నెల రోజుల తరువాత కూతురిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే