తమిళనాడులో పరువు హత్య..

Published : Jan 11, 2024, 09:22 AM IST
తమిళనాడులో పరువు హత్య..

సారాంశం

తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. 

తమిళనాడు : తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. ప్రేమవివాహం చేసుకుందని కూతురిని చంపిన తల్లితండ్రులు.పెళ్లైన నెల రోజుల తరువాత కూతురిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !