తమిళనాడులో పరువు హత్య..

Published : Jan 11, 2024, 09:22 AM IST
తమిళనాడులో పరువు హత్య..

సారాంశం

తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. 

తమిళనాడు : తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. ప్రేమవివాహం చేసుకుందని కూతురిని చంపిన తల్లితండ్రులు.పెళ్లైన నెల రోజుల తరువాత కూతురిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IRCTC : ఏప్రిల్ 1 నుండి రైల్వేలో కొత్త రూల్స్.. టికెట్ బుకింగ్ నుండి రిఫండ్ వరకు అన్నీ మారాయి !
EPFO గుడ్ న్యూస్.. మీ పీఎఫ్ డబ్బు నేరుగా మీ బ్యాంకు అకౌంట్‌కే.. ఎలాగో తెలుసా?