తమిళనాడులో పరువు హత్య..

Published : Jan 11, 2024, 09:22 AM IST
తమిళనాడులో పరువు హత్య..

సారాంశం

తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. 

తమిళనాడు : తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. ప్రేమవివాహం చేసుకుందని కూతురిని చంపిన తల్లితండ్రులు.పెళ్లైన నెల రోజుల తరువాత కూతురిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !