'మత విద్వేషాన్ని' ప్రోత్సహించినందుకు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు..

Published : Jan 11, 2024, 09:05 AM IST
'మత విద్వేషాన్ని' ప్రోత్సహించినందుకు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు..

సారాంశం

రెండు వర్గాల మధ్య 'మత విద్వేషాన్ని' ప్రోత్సహించారనే ఆరోపణలపై తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలైపై కేసు నమోదైంది.  

తమిళనాడు : రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలైపై ధర్మపురి పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జనవరి 8న పప్పిరెడ్డిపట్టి సమీపంలోని బొమ్మిడిలోని సెయింట్ లూర్డ్ చర్చి వెలుపల ఎన్ మన్ ఎన్ మక్కల్ ర్యాలీ సందర్భంగా చర్చిలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకించిన క్రైస్తవ యువకుల బృందంతో అతను వాగ్వాదానికి పాల్పడినందుకు అతనిపై కేసులు నమోదయ్యాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Love Jihad in Nashik TCS | హిందూ అమ్మాయిలే టార్గెట్ 🎯 ఎలా ట్రాప్ చేస్తారంటే..| Asianet News Telugu
Viral News: శోభ‌నం గ‌దిలో పెళ్లి కూతురు షాకింగ్ కండిష‌న్‌.. దెబ్బ‌కు పెళ్లి కొడుకు ఫ్యూజుల‌వుట్