2008లో దేశాన్ని కుదిపేసిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బాధితులకు న్యాయం జరిగింది. ఏకంగా 38 మందికి గుజరాత్ హైకోర్టు మరణశిక్షవిధించింది. అసలు 2008లో అహ్మదాబాద్లో ఏం జరిగింది? గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తాజా సంచలన తీర్పు ఏంటి?