తమిళనాడులో గ్యాంగ్ వార్.. నడిరోడ్డులో యువకుడిని నరికి చంపిన దుండగులు..

Published : Jun 19, 2023, 08:34 AM IST
తమిళనాడులో గ్యాంగ్ వార్.. నడిరోడ్డులో యువకుడిని నరికి చంపిన దుండగులు..

సారాంశం

నడిరోడ్డు ఓ యువకుడిని విచక్షణారహితంగా నరికి చంపిన ఘటన తమిళనాడు కురైకుడిలో కలకలం రేపింది. 

తమిళనాడు : తమిళనాడులో గ్యాంగ్ వార్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. నడిరోడ్డులో వేటకొడవళ్లు, కత్తులతో వెంటాడి మరీ దారుణంగా నరికి చంపారు. గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన తమిళనాడులోకి కురైకుడిలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం