తమిళనాడులో గ్యాంగ్ వార్.. నడిరోడ్డులో యువకుడిని నరికి చంపిన దుండగులు..

Published : Jun 19, 2023, 08:34 AM IST
తమిళనాడులో గ్యాంగ్ వార్.. నడిరోడ్డులో యువకుడిని నరికి చంపిన దుండగులు..

సారాంశం

నడిరోడ్డు ఓ యువకుడిని విచక్షణారహితంగా నరికి చంపిన ఘటన తమిళనాడు కురైకుడిలో కలకలం రేపింది. 

తమిళనాడు : తమిళనాడులో గ్యాంగ్ వార్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. నడిరోడ్డులో వేటకొడవళ్లు, కత్తులతో వెంటాడి మరీ దారుణంగా నరికి చంపారు. గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన తమిళనాడులోకి కురైకుడిలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu