మోతీనగర్‌లో కుప్పకూలిన భవనం.. ఏడుగురి దుర్మరణం

sivanagaprasad kodati |  
Published : Jan 04, 2019, 07:32 AM IST
మోతీనగర్‌లో కుప్పకూలిన భవనం.. ఏడుగురి దుర్మరణం

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌ సుదర్శన్ పార్క్ వద్ద గల ఓ మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం గురువారం రాత్రి 9 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌ సుదర్శన్ పార్క్ వద్ద గల ఓ మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం గురువారం రాత్రి 9 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని శిధిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Indian Railways: జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ ఆ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా, జైలు శిక్ష కూడా !
Traffic Jam to Crores: ట్రాఫిక్ జామ్‌లో రూ. 2.9 కోట్ల బిజినెస్.. యువకుడి మైండ్ బ్లోయింగ్ ఐడియా !