మోతీనగర్‌లో కుప్పకూలిన భవనం.. ఏడుగురి దుర్మరణం

sivanagaprasad kodati |  
Published : Jan 04, 2019, 07:32 AM IST
మోతీనగర్‌లో కుప్పకూలిన భవనం.. ఏడుగురి దుర్మరణం

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌ సుదర్శన్ పార్క్ వద్ద గల ఓ మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం గురువారం రాత్రి 9 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌ సుదర్శన్ పార్క్ వద్ద గల ఓ మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం గురువారం రాత్రి 9 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని శిధిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

హర్మూజ్ మూసేస్తే... భారత్ లో పెట్రోల్ ₹200? | Iran Warns of Hormuz Closure | Asianet News Telugu
ఇరాన్ పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులు.. ఇండియాలో హైఅలర్ట్